Saturday, 21 June 2014

ప్రయాణికుల ఫై 14.2% భారం



​రైల్వే ఛార్జ్ భారీగా పెంపు 

ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైల్వే శాఖ  ఛార్జ్ లను  శుక్రవారం భారీగా  పెంచింది. అన్ని తరగతుల వారికీ 14.2% మోపింది. కఠిన నిర్ణయాలకు దేశం సిద్దంగా వుండాలని ప్రధాని చెప్పిన దాదాపు వారం రోజుల తరువాతా ఛార్జ్ ల మోత మోగింది.

No comments:

Post a Comment