హైదరాబాద్: అక్రమ కట్టడాలు, గృహసముదాయాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. క్రమబద్దీకరించని కాలనీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్పసొసైటీ, గురుకుల భూములపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో పోలీసులు జీహెచ్ ఎమ్ సీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.
No comments:
Post a Comment