బంగారు తెలంగాణా కోసమే రాజకేయల్లో ఉన్నా: కేసిఆర్
బంగారు తెలంగాణా కోసమే రాజకేయల్లో ఉన్నానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడితే ఏమవుతుందో అన్న ప్రజల ఆందోళనతోనే మనసును మార్చుకున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. గురువారం ఓ టివి ఛానల్ నిరవహించిన ముఖ్యమంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో కేసిఆర్ మాట్లాడారు.
No comments:
Post a Comment