పండుగ సందర్బంగా టీఆర్ఎస్ ఎంపీ పి.కేశవరావుకు ఎలేట్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె కేశవరావుకు రాఖీ కట్టారు. అనంతరం మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు విన్నపించారు. సమస్యలను త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment